Header Banner

సాగునీటి ప్రాజెక్టులకు వైసీపీ కత్తెర! తిరిగి వైకుంఠపురం బ్యారేజ్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం!

  Thu Mar 13, 2025 12:59        Politics

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైకుంఠపురం బ్యారేజ్‌కు శ్రీకారం చుట్టారు. అమరావతితో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఈ బ్యారేజ్ ప్రణాళిక రూపొందించారు. 10 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో పనులు కూడా ప్రారంభమయ్యాయి. 2019 ఫిబ్రవరిలో బ్యారేజ్ నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ, జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రద్దు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేసిన జగన్ పాలన వల్ల వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందులు కలిగాయని విమర్శలు వస్తున్నాయి. తాజా పరిణామాల్లో, తిరిగి వైకుంఠపురం బ్యారేజ్ నిర్మాణానికి డీపీఆర్ తయారీని ప్రభుత్వం ప్రారంభించింది. 15 లక్షల క్యూసెక్కుల వదరను తట్టుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.


ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. 3 టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు - అక్కడే.! ఆ ప్రాంతాలకు మహర్దశ

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్.. భారీ అల్పపీడనం.! సుడిగాలులు వస్తున్నాయ్!

 

మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

 

నేడు (13/3) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్!

 

తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

 

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #prakasam #barrage #vykuntapuram #todaynews #fashnews #latestnews